పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల కారణంగా వ్యయాన్ని తగ్గించుకునేందుకు చార్జీల పెంపు తప్ప వేరే మార్గంలేదని, ముడిసరుకుల ధరలు జూన్ మాసంలో తగ్గుతాయని అంచనావేసినప్పటికీ వాటి ధరలు తగ్గకపోగా పెరుగుతుండంతో ఖర్చులు అధికమయ్యాయని, ఉక్కుతోపాటు, వాహనాల తయారీలో వినియోగించే ఇతర లోహ పరికారాలు వ్యయం పెరిగిందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. పెరగనున్న ప్యాసింజర్ వాహనాల ధరల వివరాలను త్వరలోనే టాటా మోటార్స్ వెల్లడించనుంది.
0 Comments