భారత్‌లో కొత్త వేరియంట్ AY4.2
Your Responsive Ads code (Google Ads)

భారత్‌లో కొత్త వేరియంట్ AY4.2

 

భారత్‌లో కొవిడ్ ఉద్ధృతి తగ్గుతున్న క్రమంలోనే మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులకు AY4.2 అనే కొత్త వేరియంట్ సోకింది. వీరంతా రెండు డోసుల కొవిడ్ టీకా తీసుకున్న వారే. దీంతో కొంత ఆందోళన కలిగిస్తోంది. వైరస్ జన్యూక్రమాన్ని తెలుసుకునేందుకు బాధితుల నమూనాలను ప్రయోగశాలకు పంపినట్లు మధ్య ప్రదేశ్‌ వైద్యరోగ్యశాఖ వెల్లడించింది. అయితే చికిత్స అనంతరం బాధితులంతా కోలుకున్నారని చెప్పారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog