Ad Code

టాటా పంచ్‌ ఆవిష్కరణ..!

 


దేశీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థ టాటా మోటార్స్‌ సరికొత్త మైక్రో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ స్వీకరణను ప్రారంభించింది. ఇందుకోసం రూ. 21వేలు చెల్లించాల్సి ఉంది. ఏఎల్‌ఎఫ్‌ఏ ఏఆర్‌సీ ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ చెందిన ఇంపాక్ట్‌ 2.0 డిజైన్‌ను వాడి తయారు చేశారు. ఈ పండుగల సీజన్‌లో ధరను ప్రకటించవచ్చు. వాస్తవానికి టాటా ప్రదర్శించిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన హెచ్‌బీఎక్స్‌ కాన్సెప్ట్‌ లైన్‌లోనే ఈ కారు ప్రొడక్షన్‌ వెర్షన్‌ ఉంది. సరికొత్త పంచ్‌ కారు బేబీ సఫారీ లుక్స్‌లో ఆకర్షణీయంగా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu