దేశవ్యాప్తంగా వంట నూనె ధరలు కొద్దిగా తగ్గాయి. పామాయిల్పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18, సోయాబీన్పై రూ.10, పొద్దుతిరుగుడు నూనెపై రూ.7 తగ్గింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన జారీ చేసింది. లీటర్కు రూ.7 నుంచి రూ. 20 వరకు నూనెల ధరలు తగ్గినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
0 Comments