Ad Code

ఒక్క గ్రూపుకు 512 మంది


వాట్సప్ గ్రూప్ సైజ్‌ను అప్‌డేట్ చేసింది. గరిష్టంగా 512మంది వరకూ గ్రూపులో ఉండే ఏర్పాటు చేశారు.. ఇప్పటివరకూ ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే ఫీచర్ అందుబాటులో ఉంటుందని డేటా చెప్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే ప్రకటించిన అప్‌డేట్ లో మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ కూడా ఉంది. అంటే మెసేజ్ తో పాటే టెక్స్ట్ కూడా పంపేయొచ్చు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్  మీకు వచ్చిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి చూడండి. కాకపోతే దీనికి చాలా మంది అవసరం, మెసేజ్‌లు, రిక్వెస్ట్‌లు, సూచనలను విన్న తర్వాత, వాట్సప్చి వరకు పెద్ద కమ్యూనికేషన్‌ల నిర్వహణ కోసం పరిమాణాన్ని అప్‌గ్రేడ్ చేసింది. కమ్యూనిటీస్ ఫీచర్‌ను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ మరింత కృషి చేస్తోందని, ఇది అభివృద్ధి దశలో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Post a Comment

0 Comments

Close Menu