Ad Code

సెన్స్ పికాసో 55 ఇంచుల స్మార్ట్‌ టీవీపై బంపరాఫర్ !


సెన్స్ పికాసో 55 ఇంచుల స్మార్ట్ టీవీపై పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఇది అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ఇందులో డాల్బే ఆడియో, డీటీఎస్ సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీపై పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 56,790. అయితే ఈ టీవీని ఇప్పుడు రూ. 28,999కే కొనొచ్చు. అంటే మీరు నేరుగా 48 శాతం తగ్గింపు లభిస్తోంది. అలాగే ఈ టీవీపై ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు అదనపు తగ్గింపు ఉంది. రూ. 1000 వరకు తగ్గింపు వస్తుంది. అదే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఈ టీవీ కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే బ్యాంక్ ఆఫర్లు కలుపుకుంటే తక్కువ రేటుకే టీవీ లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్స్‌ట్రా 1 ఐటమ్స్ ద్వారా రూ. 1000 తగ్గింపు వస్తుంది. అలాగే ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.11 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు పొందొచ్చు. అంటే రూ. 17,999కే ఈ టీవీ కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే మీకు రూ. 16,999కే ఈ టీవీ లభిస్తుంది. ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కలుపుకుంటే రూ. 15,999కే టీవీ పొందొచ్చు. ఈ టీవీ కొనుగోలుపై తక్కువ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డు కలిగిన వారు ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు. 18 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. వడ్డీ పడదు. 18 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 1556 కట్టాలి. అదే 12 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 2334 చెల్లించాలి. అలాగే 9 నెలల ఈఎంఐ అయితే రూ.3111 కట్టాల్సి ఉంటుంది. ఇంకా 6 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 4667 చెల్లించాలి. 3 నెలల ఈఎంఐ పెట్టుకుంటే రూ. 9333 పడుతుంది. ఇంకా ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డులపై కూడా నో కాస్ట్ ఈఎంఐ ఉంది. అయితే టెన్యూర్ మాత్రం తక్కువగా ఉంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu