జూలై నెల క్లోజింగ్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్ ను ప్రకటించింది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ జూలై 25 నుండి మొదలయ్యింది. జూలై 30 వ తారీఖు అర్ధరాత్రి కి క్లోజ్ అవుతుంది. ఈ సేల్ నెల చివరి సేల్ నుండి ఫ్లిప్ కార్ట్ 5G మొబైల్ అఫర్ ను అందించింది. లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం 10 వేల బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ మంచి అవకాశం అవుతుంది. ఫ్లిప్ కార్ట్ పోకో బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ గా పేరొందిన POCO M4 5G ను భారీ డిస్కౌంట్ తో కేవలం బేసిక్ వేరియంట్ ను రూ. 10,999 రూపాయల ధరలో అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ నిన్న మొన్నటి వరకూ కూడా రూ. 11,999 ధరతో సేల్ అయ్యేది. ఈ ఫోన్ ను అతి తక్కువ EMI తో కూడా కొనుగోలు చేసే వీలుంది. Flipkart నుండి M4 5G స్మార్ట్ ఫోన్ ను ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కేవలం రూ. 539 రూపాయల అతి తక్కువ EMI మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే, డెబిట్ కార్డ్ లేదా Flipkart EMI తో కూడా ఈ ఫోన్ ను కొనుగోలు చెయవచ్చు. ఈ ఫోన్ యొక్క ప్రధాన ఫీచర్లు క్రింద చూడవచ్చు. POCO M4 5G స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లనే కలిగి ఉందని చెప్పాలి. ఈ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. అంటే, OTT నుండి FHD రిజల్యూషన్ తో మీరు కంటెంట్ ను అనందించవచ్చు. ఈ ఫోన్ Dimensity 700 5G ప్రోసెసర్ తో వస్తుంది మరియు 4GB ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. ఇది 7 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా అక్కటుకుంటుంది మరియు 50MP డ్యూయల్ కెమేరాతో మంచి ఫోటోలను కూడా అందించ గలదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం దొరుకుతున్న అఫర్ ధరలో ఇది బెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ అఫర్ గా మాత్రం ఉంటుంది. https://t.me/offerbazaramzon
0 Comments