Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, July 17, 2023

టాటా ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల

                                           

టాటా స్ట్రైడర్ కంపెనీ మార్కెట్లోకి కొత్త ఎలక్టిక్ సైకిల్ ను విడుదల చేసింది. జీటా ప్లస్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ సైకిల్ ధర 26,995 రూ నుంచి ప్రారంభం అవుతోంది. అి కూడా కొంతకాలమే అని చెబుతోంది కంపెనీ. ఈ ధర లాంచింగ్ ఆఫర్ లో వస్తోంది. తరువాత దాని రేటు పెరుగుతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత దీని ధర 6వేలు పెరిగిన 32,995 రూపాయలవుతుంది. ఈ సైకిల్ ను టాటా స్ట్రైడర్ అధికారిక వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చును. దీనిలో 250W BLDC మోటార్ ను వినియోగించారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది. ఇందులో 36V-6Ah బ్యాటరీ ప్యాక్ ఫిక్స్ చేశారు. జీటా ప్లస్ సైకిల్ 216WH పవర్ అవుట్ పుట్ ఇస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 30 కిలోమీటర్లు ప్రయాణించవచ్చును. దీని వేగం గంటకు 25 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కు డ్యూయల్ బ్రేక్ లు ఉంటాయి.   https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts