అగ్రదేశాల్లో ఇప్పటి వరకు స్థూలకాయం రావటానికి మితిమీరిన తిండి తీసుకోవటమే
కారణంగా తెలుస్తున్నా, పెరిగిన టెక్నాలజీ కూడా వారిపాలిట శాపమైంది.
ఎందువల్ల అంటే..ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఎక్కువ మంది ఇంటర్నెట్ని వ్యసనంగా
మారి, నెట్లో కనిపించిన ఆకర్షణీయమైన ఫాస్ట్ఫుడ్కి ఆర్డర్ ఇచ్చి,
స్థూలకాయం 'కొని'తెచ్చుకుంటున్నట్లు వెల్లడైంది. దీనిపై సర్వే నిర్వహించిన
న్యూ మీడియా అనే పత్రిక ఈ వివరాలను తెలిపింది.
0 Comments