చైనా మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భూమి లోపలికి ఏకంగా 10 కిలోమీటర్ల లోతుగా బోర్వెల్ తవ్వుతున్నది. భూమి లోపలి పరిస్థితులపై పరిశోధనలకు గానూ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది. వాయవ్య చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్లో గల తారిమ్ బేసిన్లో ఈ బోర్వెల్ తవ్వుతున్నది. ఈ బోర్వెల్ భూమి లోపలి 10 రాతి పొరల నుంచి చొచ్చుకెళ్లనున్నది. భూమి పుట్టుక, కాలక్రమంలో వచ్చిన మార్పులు, జీవ పరిణామాన్ని, గతంలో సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భూభాగం లోతుల్లో కొత్త విషయాలను అన్వేషించడానికి తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఈ ప్రాజెక్టులో సాంకేతిక నిపుణుడిగా ఉన్న వాంగ్ చున్షెంగ్ తెలిపారు.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment